New Railway Lines: దక్షిణాది నుంచి ఉత్తరాదికి కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

భారతదేశంలో రైల్వే ప్రయాణం అంటేనే ఒక ప్రత్యేకమైన అనుభవం. ముఖ్యంగా దక్షిణాది నుంచి ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు ఒక అదిరిపోయే వార్తను అందించింది. బెంగళూరు (Bengaluru) నుంచి వారణాసి (Varanasi) వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేలా కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 292 కిలోమీటర్ల మేర దూరం తగ్గబోతుండటం ఈ ప్రాజెక్టు విశేషం. గొండియా – … Continue reading New Railway Lines: దక్షిణాది నుంచి ఉత్తరాదికి కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!