Telugu News: floods: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన మహారాష్ట్ర

మహారాష్ట్ర రాష్ట్రం గత మూడు రోజులుగా విపరీత వర్షాలు(Heavy rains), వరదలతో అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 41 వేల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ముంబై, థాణే, మరఠ్వాడా ప్రాంతాలు పూర్తిగా స్థంభించిపోయాయి. Read Also: Trump: ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష మంది ఉద్యోగులు ఔట్! సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభవించాయి. శుక్రవారం … Continue reading Telugu News: floods: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన మహారాష్ట్ర