Earthquake: రాజస్థాన్లో భూకంపం
Earthquake: రాజస్థాన్ రాష్ట్రంలో శనివారం ఉదయం స్వల్ప భూకంపం నమోదైంది. రాష్ట్రంలోని సికార్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు అనుభవించినట్లు సమాచారం. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. Read Also:India Oil Reserves: భారత్ వద్ద 4వేల కోట్ల లీటర్ల ముడి చమురు! సికార్ సమీపంలో ఉదయం ప్రకంపనలు ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూమి ఉపరితలం … Continue reading Earthquake: రాజస్థాన్లో భూకంపం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed