Earthquake: మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ముఖేడ్ తాలూకాలో ఇవాళ భూకంపం (Earthquake) సంభవించింది. దాదాపు 8 గ్రామాలు రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. ఆకస్మిక ప్రకంపనలు ప్రజల్లో భయాన్ని రేకెత్తించాయి. దీంతో చాలా మంది ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: Jharkhand: తండ్రి మరణంతో మనోవేదనకు గురై.. యువకుడు ఆత్మహత్య Read hindi news: hindi.vaartha.com Read Also … Continue reading Earthquake: మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed