Latest News: DRDO: కొత్త మైలురాయి
భారతదేశం మరో రక్షణ సాంకేతిక మైలురాయిని సాధించింది. రక్షణ పరిశోధన సంస్థ (DRDO) రూపొందించిన మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ (MCPS)ను 32,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇది భారతదేశంలో 25,000 అడుగుల పైన ఉపయోగించగల మొదటి పారాచూట్ సిస్టమ్గా నిలిచింది. భారత వైమానిక దళ సైనికులు ఫ్రీఫాల్ జంప్ చేస్తూ ఈ సిస్టమ్ నమ్మకమైన పనితీరును నిరూపించారు. Read also: ISRO-SHAR: ఇస్రోలో 141 పోస్టుల భర్తీ కొత్త సాంకేతికతలతో రూపుదిద్దుకున్న MCPS … Continue reading Latest News: DRDO: కొత్త మైలురాయి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed