Delhi Tour: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Delhi Tour: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రెండో రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించబోయే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. Read also: Kishan Reddy: ప్రధాని మోడీ ఆదేశం మేరకే వచ్చా బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి చిహ్నంగా మారుస్తాం ఈసా-మూసీ నదుల సంగమ క్షేత్రంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను … Continue reading Delhi Tour: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ