AAP garbage burning : ఢిల్లీ వాతావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)పై తీవ్ర ఆరోపణలు చేశారు. నగరంలో కాలుష్యం పెంచాలనే ఉద్దేశంతోనే ఏఏపీ నేతలు కావాలనే చెత్తకు నిప్పు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిర్సా మాట్లాడుతూ, “చాలా బాధతో చెప్పాల్సి వస్తోంది. ఢిల్లీలో కాలుష్యం పెరగాలని ప్రార్థిస్తూ ఏఏపీ నేతలు చెత్తను తగలబెడుతున్నారు. వారికి ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ … Continue reading AAP garbage burning : ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్ను కోరిన ఢిల్లీ మంత్రి…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed