Delhi peeragarhi Crime: ఢిల్లీ మిస్టరీ..పార్క్‌ చేసిన కారులో 3 మృతదేహాలు

Delhi peeragarhi Crime: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పీరాగఢి ఫ్లైఓవర్‌ వద్ద పార్క్ చేసి ఉన్న ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒకే కారులో ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. Read Also: BJP Government: దిల్లీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం Delhi Peeragarhi Crime: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లైఓవర్‌పై అనుమానాస్పద స్థితిలో … Continue reading Delhi peeragarhi Crime: ఢిల్లీ మిస్టరీ..పార్క్‌ చేసిన కారులో 3 మృతదేహాలు