Latest News: Delhi Metro Rename: ఢిల్లీ మెట్రో స్టేషన్లకు పేరు మార్పు ప్రకటించిన సీఎం రేఖా గుప్తా

Delhi Metro Rename: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(Rekha Gupta) పితంపురా పరిసర ప్రాంతాల్లో మూడు మెట్రో స్టేషన్ల పేర్లను మార్చే కీలక నిర్ణయం ప్రకటించారు. హైదర్‌పూర్‌లో జరిగిన “శ్రేష్ఠ భారత్ సంపర్క్ యాత్ర” కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, ఈ మార్పులు కేవలం అధికారిక నిర్ణయాలు కాకుండా, స్థానిక సంస్కృతి, గుర్తింపు, చరిత్రతో ప్రజలకు మరింత అనుబంధాన్ని కలిగించే ప్రయత్నమని తెలిపారు. Read also:Hyderabad traffic: సాగర్ ఎక్స్ రోడ్డు ఫ్లైఓవర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 1962లో … Continue reading Latest News: Delhi Metro Rename: ఢిల్లీ మెట్రో స్టేషన్లకు పేరు మార్పు ప్రకటించిన సీఎం రేఖా గుప్తా