Delhi Liquor Scam: కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ ప్రకరణంలో సోమవారం నాడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ నేత కవిత, మనీశ్ సిసోడియాతో పాటు మిగిలిన 23 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో రౌస్ ఎవెన్యూ కోర్టు నిందితులకు ఊరటనిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సిబిఐ (CBI) దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ … Continue reading Delhi Liquor Scam: కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు