Delhi Crime: ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

Delhi Crime: ఢిల్లీలోని చందన్ పార్క్ ఏరియాలో మంగళవారం రాత్రి అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఒకే ఇంట్లో నిద్రిస్తున్న మహిళతో పాటు, ముగ్గురు పసిపిల్లలు రక్తపు మడుగులో శవాలై కనిపించారు. నిందితుడు అత్యంత కిరాతకంగా పదునైన ఆయుధంతో వారి గొంతు కోసి చంపేశాడు. బుధవారం ఉదయం స్థానికులు గమనించే వరకు ఈ ఘోరం బయటపడలేదు. చందన్ పార్క్ ఏరియాలో ముంచన్ కెవాత్ తన భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఆజాద్‌పూర్ మండిలో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని … Continue reading Delhi Crime: ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య