Latest News: Cyber Fraud: దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం బహిర్గతం!

రాజస్థాన్‌లోని ఝలావర్ పోలీసులు “ఆపరేషన్ షట్టర్ డౌన్” పేరిట దేశవ్యాప్తంగా చరిత్రలోనే అతిపెద్ద సైబర్( Cyber Fraud) మోసాన్ని బయటపెట్టారు. ఈ ముఠాలో ఉన్న ఎనిమిది మంది సభ్యులను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా 1,256 మంది అధికారుల లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు దొంగిలించింది. వీటిని ఉపయోగించి సుమారు 4 లక్షల అద్దె బ్యాంక్ ఖాతాలకు కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. Rea also:  Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో కీలక మార్పులు … Continue reading Latest News: Cyber Fraud: దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం బహిర్గతం!