Latest news: Crime: ఆ జంట సహజీవన అడుగులు ఆత్మహత్యకు నడిపింది
బెంగళూరులో(Bangalore) ఓ తెలుగు(Crime) జంట మధ్య జరిగిన ఘర్షణ దురదృష్టకర పరిణామాలకు దారితీసింది. సహజీవనం చేస్తున్న ఈ జంటలో ప్రియుడు ముందుగా ప్రియురాలిని హత్య చేసి, అనంతరం తానే ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటన రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని నగరలో సోమవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. మరణించినవారిని లలిత (49), లక్ష్మీనారాయణ (51)గా గుర్తించారు. Read also: విద్యుత్ ఛార్జీలు పెంపు పై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు పొరుగువారికి అనుమానం కిటికీ నుంచి … Continue reading Latest news: Crime: ఆ జంట సహజీవన అడుగులు ఆత్మహత్యకు నడిపింది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed