Chittoor Crime: రూ. 2 లక్షల కోసం స్నేహితుడి హత్య
Chittoor Crime: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పేకాట ఆడుతున్న సమయంలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాల్యం గ్రామంలో బుధవారం ఈ ఘోరం జరిగింది. మృతుడు, నిందితుడు ఇద్దరూ ప్రాణ స్నేహితులు. Read Also: E20 Petrol : వాహనదారులకు బిగ్ అలర్ట్ రూ. 2 లక్షల బాకీ.. నాటు తుపాకీతో ఘాతుకం రూ.2 లక్షల బాకీ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఢిల్లీ … Continue reading Chittoor Crime: రూ. 2 లక్షల కోసం స్నేహితుడి హత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed