Latest News: Chirag Paswan: నితీశ్‌తో చిరాగ్ భేటి.. ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయాన్ని సాధించింది. ఈ గెలుపులో లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్) చీఫ్‌ చిరాగ్ పాశ్వన్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. అయితే శనివారం సీఎం నితీశ్‌ కుమార్‌ ఇంటికి చిరాగ్‌ పాశ్వన్‌ వెళ్లారు. Read Also: Bihar Results: కుటుంబంతో తెగదెంపులతో పటు రాజకీయాలకు గుడ్‌బై లాలూ కుమార్తె ఆయనతో చర్చలు జరిపిన అనంతరం … Continue reading Latest News: Chirag Paswan: నితీశ్‌తో చిరాగ్ భేటి.. ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు