Latest News: Trains: రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు విధించడానికి రైల్వే (Trains) సిద్ధమైంది. విమానాశ్రయాల్లో మాదిరిగా రైళ్లలోనూ లగేజీపై నిబంధనలు అమలు చేస్తారా అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. ప్రయాణించే తరగతిని బట్టి ప్రతి ప్రయాణికుడు తమ వెంట ఉచితంగా తీసుకెళ్లగలిగే లగేజీపై పరిమితి ఉందని మంత్రి వివరించారు.వివిధ తరగతుల వారీగా ఉచిత లగేజీ పరిమితులను మంత్రి వెల్లడించారు. Read Also: Rural Politics: గ్రామ … Continue reading Latest News: Trains: రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed