News Telugu: Bihar: సలహాల ద్వారానే రూ. 241 కోట్లు సంపాదించిన ప్రశాంత్ కిశోర్
జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ Prashant Kishor తన ఆదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాల్లో వ్యక్తులు, రాజకీయ పార్టీలు మరియు కంపెనీలకు సలహాలు ఇవ్వడం ద్వారా రూ. 241 కోట్లు సంపాదించినట్లు వెల్లడించారు. ఆ మొత్తంలో రూ. 31 కోట్లు జీఎస్టీగా, రూ. 20 కోట్లు ఆదాయపు పన్నుగా చెల్లించినట్లు ఆయన వివరించారు. జీఎస్టీ GST తన ఆదాయంలో సుమారు … Continue reading News Telugu: Bihar: సలహాల ద్వారానే రూ. 241 కోట్లు సంపాదించిన ప్రశాంత్ కిశోర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed