Bihar: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే ఇక పర్మిషన్ కావాల్సిందే!
Bihar: ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికల్లో అనుసరించాల్సిన నిబంధనలపై బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులు ఆన్లైన్ వేదికల్లో ఏదైనా సమాచారాన్ని పంచుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. Read Also: GoldLoans: కేంద్ర బడ్జెట్ 2026లో బంగారు రుణాలపై కీలక నిర్ణయాలు? ముందస్తు అనుమతి తప్పనిసరి కొత్త నిబంధనల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులు సోషల్ మీడియాలో (Facebook, X, WhatsApp మొదలైనవి) ఏదైనా … Continue reading Bihar: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే ఇక పర్మిషన్ కావాల్సిందే!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed