Telugu News: Bihar Elections: ముగిసిన బీహార్‌ అసెంబ్లీ పోలింగ్

బీహార్‌లో(Bihar Elections) రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే, అప్పటి వరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పిస్తున్నారు. Read Also:  Tariffs: ఎట్టకేలకు దిగొచ్చిన ట్రంప్.. భారత్ కు సుంకాలు తగ్గిస్తాం Bihar Elections: మధ్యాహ్నం 3 గంటల సమయానికి నమోదైన పోలింగ్‌ శాతం 60.4గా ఉండగా, సాయంత్రానికి … Continue reading Telugu News: Bihar Elections: ముగిసిన బీహార్‌ అసెంబ్లీ పోలింగ్