Latest News: Bihar Elections 2025: బీహార్‌లో సీట్ల సర్దుబాటుపై ఇండి కూటమికి తలనొప్పి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Elections 2025) దగ్గరపడుతున్న క్రమంలో, విపక్ష కూటమి ఇండి (INDIA) మహాగఠ్‌బంధన్ లో సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ (RJD) సోమవారం అధికారిక అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 143 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ విడుదల చేసింది. మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ వైశాలి జిల్లా రాఘోపుర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు జాబితాలో పేర్కొంది. రెండో విడత నామినేషన్ల … Continue reading Latest News: Bihar Elections 2025: బీహార్‌లో సీట్ల సర్దుబాటుపై ఇండి కూటమికి తలనొప్పి