Amit Shah: నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ అందించింది. జీరో సర్వీస్ ఛార్జీలతో కేంద్రం తీసుకొచ్చిన భారత్ ట్యాక్సీ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) యాప్ను ప్రారంభించనున్నారు. ముందుగా ఢిల్లీ, గుజరాత్లో ఈ విధానం విజయవంతమైతే ముంబై, బెంగళూరు, చెన్నై, HYD వంటి నగరాలకూ విస్తరించనుంది. డ్రైవర్లే వాటాదారులు కాగా 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటారని అంచనా. ప్రైవేట్ యాప్లతో పోలిస్తే 20-30% తక్కువ ధరకు … Continue reading Amit Shah: నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed