News Telugu: Bengaluru: బెంగళూరు రద్దీ తగ్గించేందుకు వ్యూహాత్మక నిర్ణయం
కర్ణాటక (karnataka) ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఐటీ పాలసీ 2025–30 రాష్ట్ర టెక్ వ్యవస్థను విస్తరించే ప్రధాన అడుగుగా భావించబడుతోంది. బెంగళూరులో టెక్ రంగం ఇప్పటికే భారీగా పెరగడంతో నగర రద్దీ, ట్రాఫిక్, మౌలిక వసతులపై ఒత్తిడి పెరిగింది. ఈ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం మైసూరు, మంగళూరు, కలబురగి, బెలగావి వంటి టియర్-II, టియర్-III నగరాల్లో ఐటీ పరిశ్రమలను స్థాపించేందుకు ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. Read also: Viral Video: మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ Bengaluru … Continue reading News Telugu: Bengaluru: బెంగళూరు రద్దీ తగ్గించేందుకు వ్యూహాత్మక నిర్ణయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed