Bengaluru: ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

బెంగళూరుకు (Bengaluru) చెందిన సుధారాణి అనే మహిళ ప్రేమ పేరుతో ముగ్గురు వ్యక్తులను పెళ్లి (Wedding) చేసుకుని, లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసింది. మొదట వీరేగౌడతో వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె, విలాసవంతమైన జీవితం కోసం భర్తను వదిలేసింది. ఆ తర్వాత డెలివరీ బాయ్ అనంతమూర్తిని పెళ్లి చేసుకుని 20 లక్షలు వసూలు చేసి పారిపోయింది. తాజాగా కనకపురానికి చెందిన మరో వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నట్లు సమాచారం. Read … Continue reading Bengaluru: ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ