Ashwini Vaishnaw: హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..

భారత రైల్వే ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ఐటీ కారిడార్లను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైల్ (High-Speed Rail) ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది. Read Also: Budget 2026: బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం దక్షిణాదికి హైస్పీడ్ డైమండ్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ ప్రత్యేక … Continue reading Ashwini Vaishnaw: హైదరాబాద్‌ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..