Latest Telugu News : Anurag Thakur : పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ-సిగరేట్‌ దుమారం

పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ-సిగరెట్‌ వ్యవహారం దుమారం రేపింది. లోక్‌సభలో టీఎంసీ ఎంపీ ఈ-సిగరెట్ తాగారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. తాజాగా ఈ వివాదం కొత్త మలుపు తీసుకున్నది. టీఎంసీపై అనురాగ్‌ లోక్‌సభ (Anurag Thakur) స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. టీఎంసీ ఎంపీ పార్లమెంటరీ రూల్స్‌ను, చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ఈ-సిగరెట్లపై కొనసాగుతున్న వివాదం … Continue reading Latest Telugu News : Anurag Thakur : పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ-సిగరేట్‌ దుమారం