News Telugu: Pakistan: పాక్ ప్రభుత్వానికి మరో షాక్.. కరాచీ రోడ్లపై నిరసనలు
Pakistan: పాక్ ప్రభుత్వానికి మరో షాక్! సింధ్ ప్రావిన్స్లోని స్థానికులు స్వతంత్ర సిందూదేశ్ కావాలంటూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు ఆదివారం కరాచీలో హింసాత్మక స్థాయికి చేరి, 25 మంది నిరసనాకారులు అరెస్ట్ అయ్యారు, ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. జియే సింధ్ ముత్తాహిదా మహాజ్ (JSSM) సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసనలు నిర్వహించబడ్డాయి. స్థానికులు “Pakistan Murdabad” అంటూ నినాదాలు చేస్తూ, సింధూ ప్రాంతానికి ప్రత్యేక స్వతంత్ర దేశం కావాలని డిమాండ్ చేశారు. Read also: … Continue reading News Telugu: Pakistan: పాక్ ప్రభుత్వానికి మరో షాక్.. కరాచీ రోడ్లపై నిరసనలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed