Telugu news:Karnataka: 604 బస్సులపై కేసులు.. 102 సీజ్ – దడదడలాడిస్తున్న RTO

కర్నూలు దుర్ఘటన తర్వాత కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలకు దిగింది. అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స పరికరాలు వంటి అంశాలను పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు ప్రారంభించింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో మొత్తం 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అక్టోబర్ 24 నుండి నవంబర్ 5 వరకు 13 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆపరేషన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా 4,452 ప్రైవేట్ బస్సులను తనిఖీ … Continue reading Telugu news:Karnataka: 604 బస్సులపై కేసులు.. 102 సీజ్ – దడదడలాడిస్తున్న RTO