Telugu News: UNO: జైశంకర్ ఘాటు హెచ్చరిక – ఉగ్రవాదం ప్రోత్సహించే దేశాలపై ఫైర్

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో స్పందించారు. పేరు ప్రస్తావించకపోయినా, పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ, కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ఫ్యాక్టరీల్లా(factory) నడుపుతున్నాయని, ఇది ప్రపంచ శాంతి భద్రతలకు అతిపెద్ద ప్రమాదమని అన్నారు. Read also: Karur stampede: తొక్కిసలాట.. విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?.. సీఎం స్టాలిన్ ఏమన్నారంటే..!జైశంకర్ వ్యాఖ్యానిస్తూ, ప్రపంచ దేశాలు ఉగ్రవాద నిర్మూలన(Eradication of terrorism) కోసం కృషి చేస్తున్నప్పటికీ, కొందరు మాత్రం దానిని తమ విదేశాంగ విధానంగా మలుచుకున్నారని … Continue reading Telugu News: UNO: జైశంకర్ ఘాటు హెచ్చరిక – ఉగ్రవాదం ప్రోత్సహించే దేశాలపై ఫైర్