Latest News: Earthquakes: వణికిస్తున్న భూమి.. 30 రోజుల్లో 1400 భూకంపాలు
ఇండోనేషియాలో భూకంపాలు (Earthquakes) ఆగడం లేదు. గత 30 రోజుల్లో 1,400కు పైగా భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సుమత్రా దీవిలో 6.3 తీవ్రతతో భూకంపం రాగా.. ఆషే ప్రావిన్స్ సమీపంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. Read Also: Indonesia: ఇండోనేషియాలో కొండచరియలు విరిగి 23మంది మృతి కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి ఇప్పటికే సైక్లోన్ సెన్యార్ కారణంగా సుమత్రా దీవిలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 25 … Continue reading Latest News: Earthquakes: వణికిస్తున్న భూమి.. 30 రోజుల్లో 1400 భూకంపాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed