Southern Spain: దక్షిణ స్పెయిన్లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత
దక్షిణ స్పెయిన్లో జరిగిన తీవ్ర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అడముజ్ పట్టణానికి సమీపంలో ఇరియో హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి, ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ భయానక ఘటనలో ఇప్పటివరకు 39 మంది మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు రెండు రైళ్లకు చెందిన బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. Read also: Davos: సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్ అధ్యక్షుడు train accident in southern Spain claims 39 lives సహాయక … Continue reading Southern Spain: దక్షిణ స్పెయిన్లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed