Latest News: PM Modi: సౌదీ బస్సు ప్రమాదం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్పాట్లోనే 42 మంది సజీవ దహనమయ్యారు. Read Also: USA: ఈ దేశా పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్ ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. … Continue reading Latest News: PM Modi: సౌదీ బస్సు ప్రమాదం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed