Telugu News: PM Modi: భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రెండురోజుల జోర్డాన్ పర్యటన ఇరుదేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. గత 37 ఏళ్లలో ఓ భారత ప్రధాని జోర్డాన్ లో జరిపిన మొట్టమొదటి పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా-2తో ప్రధాని జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఫలితంగా 5 కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. Read Also: US: వెనిజులా ఆయిల్ … Continue reading Telugu News: PM Modi: భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed