T20 World Cup: భారత్‌తో పాక్ మ్యాచ్‌ ఆడదు: షెహబాజ్

టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup) కు సంబంధించి, భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా వెల్లడించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదనేదే తమ నిర్ణయమని ఆయన తెలిపారు.బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 15న కొలంబోలో భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. Read Also: AI digital employee : ఆంథ్రోపిక్ షాక్, డిజిటల్ ఉద్యోగిగా ఏఐ వస్తుందా..? ప్రత్యర్థి జట్టుకు వాకోవర్ … Continue reading T20 World Cup: భారత్‌తో పాక్ మ్యాచ్‌ ఆడదు: షెహబాజ్