Asaduddin Owaisi : ఇరాన్ దాడులపై భారత్ స్పందించాలి, ఒవైసీ డిమాండ్

Asaduddin Owaisi : ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలపై ఎంఐఎం చీఫ్ Asaduddin Owaisi స్పందిస్తూ, ఇరాన్‌పై జరుగుతున్న దాడులను భారత్‌ ఖండించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei హత్య చట్ట విరుద్ధమని పేర్కొంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన షియా సమాజానికి ముఖ్య నాయకుడని వ్యాఖ్యానించారు. ఈ దాడులు కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని ఓవైసీ … Continue reading Asaduddin Owaisi : ఇరాన్ దాడులపై భారత్ స్పందించాలి, ఒవైసీ డిమాండ్