Bangladesh: భారత్ కు చేరుకున్న 9మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు
బంగ్లాదేశ్లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల హిందువులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్కడి హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్(Bangladesh)లో పని చేస్తున్న భారతీయులు చాలా మంది ఇండియాకు తిరిగొచ్చేస్తున్నారు. ప్రైవేటు రంగంలోనే కాకుండా.. భారత రాయబార కార్యాలయంతోపాటు వివిధ రంగాల్లో పని చేస్తున్న కేంద్ర సంస్థల ఉద్యోగులు కూడా బంగ్లాను వీడుతున్నారు. Read Also: Budget 2026: … Continue reading Bangladesh: భారత్ కు చేరుకున్న 9మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed