MinabSchool Attack: క్షిపణి దాడిలో 115 మంది పాఠశాల విద్యార్థినుల మృతి!

MinabSchool Attack: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. శనివారం ఉదయం ఇరాన్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుగా మిగిలిపోయింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడులతో ఇరాన్ గడ్డ దడదడలాడింది. ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో జరిగిన క్షిపణి దాడి ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లిదండ్రులు తమ చిన్నారులను పాఠశాలల వద్ద దింపి వెళ్తున్న సమయంలోనే ఈ దాడులు ప్రారంభం కావడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మిన్నంటింది. Read … Continue reading MinabSchool Attack: క్షిపణి దాడిలో 115 మంది పాఠశాల విద్యార్థినుల మృతి!