Latest Telugu News: Pakistan: జైషే మహిళా వింగ్‌లో ఆన్‌లైన్‌ శిక్షణకు పెరుగుతున్న సంఖ్య

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ (Jaish Women Wing)ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. మసూద్‌ అజార్‌ (Masood Azhar) సోదరి సాదియా అజార్‌ మహిళా గ్రూపుకు నేతృత్వం వహిస్తున్నారు. ‘జమాతుల్‌-ముమినాత్‌’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారు చేస్తున్నది. అయితే, కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో మహిళల్ని ఆకర్షించినట్లు తేలింది. ఈ విషయాన్ని స్వయంగా మసూద్ అజారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం గమనార్హం. ఇప్పుడు … Continue reading Latest Telugu News: Pakistan: జైషే మహిళా వింగ్‌లో ఆన్‌లైన్‌ శిక్షణకు పెరుగుతున్న సంఖ్య