International Trade: రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

భారత్ మరియు చైనా మధ్య వాణిజ్యం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందని ఆ దేశ దౌత్యవేత్త ఫియాంగ్ వెల్లడించారు. 2025 సంవత్సరంలో ఇరు దేశాల మధ్య మొత్తం $155 బిలియన్ల విలువైన వాణిజ్యం నమోదైనట్లు తెలిపారు. ఇది 2024తో పోలిస్తే దాదాపు 12 శాతం పెరుగుదల కావడం గమనార్హమన్నారు. Read Also: Trump: భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ ఆర్థిక సహకారం బలపడుతున్న సంకేతం పొరుగు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం క్రమంగా(International Trade) … Continue reading International Trade: రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్