River india stops : షాపుర్‌కండి బ్యారేజీ పూర్తి కావడంతో రావి నీటిని నిలిపే భారత్ నిర్ణయం

River india stops : పాకిస్థాన్‌కు దశాబ్దాలుగా వెళ్తున్న రావి నది మిగులు జలాలను నిలిపివేయడానికి భారత్ కీలక చర్యలు చేపట్టింది. పంజాబ్–జమ్మూ కశ్మీర్ సరిహద్దులో నిర్మిస్తున్న షాపుర్‌కండి బ్యారేజీ పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రావి నది నీటిని నిల్వ చేసి దేశీయ అవసరాలకు వినియోగించుకోవచ్చు. Read Also: Maharashtra: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు … Continue reading River india stops : షాపుర్‌కండి బ్యారేజీ పూర్తి కావడంతో రావి నీటిని నిలిపే భారత్ నిర్ణయం