News Telugu: India: భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఉమ్మడి ప్రకటనపై పాక్ తీవ్ర ఆగ్రహం..
భారత్తో India స్నేహాన్ని మౌలికంగా బలపరుస్తున్న ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ (pakistan) గంభీరంగా స్పందించింది. ఇస్లామాబాద్లోని ఆఫ్ఘన్ రాయబారిని పిలిచి, ఆ దేశానికి సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్టోబర్ 10న న్యూఢిల్లీలో వెలువడిన సంయుక్త ప్రకటనలో జమ్మూ కశ్మీర్ను భారత్లో భాగంగా పేర్కొన్న అంశాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకించింది. పాక్ విదేశాంగ శాఖ ప్రకారం, ఇది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయాలకు స్పష్టమైన ఉల్లంఘన. Emergency chain: … Continue reading News Telugu: India: భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఉమ్మడి ప్రకటనపై పాక్ తీవ్ర ఆగ్రహం..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed