Telugu News: India: అరుదైన అయస్కాంతాల నిల్వలను నిర్మించుకునే దిశగా భారత్ అడుగులు
చైన్ కు చెక్ పెట్టేందుకేనా? అమెరికా-చైనా(China) వాణిజ్య సంబంధాల మధ్య నెలకొన్న అస్థిరత ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (ఆవీఎస్), రక్షణ వ్యవస్థలు, పునరుత్పత్తి శక్తి రంగాలు వంటి విభాగాల్లో వ్యూహాత్మక పాధాన్యత పొందాయి. ఈ నేపథ్యంలో పొరుగుదేశం చైనాపై గల అధిక ఆధారాన్ని తగ్గించుకోవడం ఇప్పుడు అన్ని ప్రధాన దేశాల లక్ష్యంగా మారింది. Read Also: Viral Video: ఆప్యాంగా ఆలింగనం చేసుకున్న రేవంత్ … Continue reading Telugu News: India: అరుదైన అయస్కాంతాల నిల్వలను నిర్మించుకునే దిశగా భారత్ అడుగులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed