Breaking News: Gambia: పడవ బోల్తా.. ఏడుగురు మృతి
గాంబియా(Gambia) సముద్ర తీరానికి సమీపంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేస్తుండగా, ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. పలువురు సముద్రంలో గల్లంతైనట్లు సమాచారం. Read Also: Israel aid ban : ఇజ్రాయెల్ ఆంక్షలతో పిల్లల ప్రాణాలు ప్రమాదంలో నార్త్ బ్యాంక్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం(Gambia) చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి … Continue reading Breaking News: Gambia: పడవ బోల్తా.. ఏడుగురు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed