Telugu News: Earthquake: మయన్మార్లో మరోసారి భూకంపం
మయన్మార్ను( Earthquake) ఆదివారం మళ్లీ భూకంపం కుదిపింది. మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి నమోదైన కంపనం. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, ఈసారి తీవ్రత 3 గా నమోదు కాగా, నేపిడా సమీపంలో భూమి కంపించింది. ప్రకంపనలు అనుభవించిన ప్రజలు బయటకు పరుగులు తీసి భయాందోళనకు గురయ్యారు. Read Also: CII summit 2025: ఏపీలో పెట్టుబడి పెట్టనున్న Hwaseung కంపెనీ భూకంపం లోతు కేవలం 10 కిలోమీటర్లు NCS వివరాల ప్రకారం, … Continue reading Telugu News: Earthquake: మయన్మార్లో మరోసారి భూకంపం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed