News Telugu: China Airlines: భారత్-చైనా మధ్య మరిన్ని ఎయిర్ సర్వీసులు
China Airlines: భారత్–చైనా మధ్య విమాన ప్రయాణాలు మళ్లీ ఉత్సాహాన్ని సంతరించుకుంటున్నాయి. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ (Airline) షాంఘై–న్యూఢిల్లీ మధ్య విమాన సర్వీసులను పెంచనుందని ప్రకటించింది. ప్రస్తుతం వారానికి మూడు సర్వీసులు ఉన్న చోట, 2026 జనవరి 2 నుంచి ఐదు సర్వీసులు అందించనుంది. భారత మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. Read also: America: మా ఉద్యోగాలను లాగేస్తున్నారు.. అక్కసు వెళ్లగక్కిన యంత్రాంగం China Airlines: భారత్-చైనా మధ్య … Continue reading News Telugu: China Airlines: భారత్-చైనా మధ్య మరిన్ని ఎయిర్ సర్వీసులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed