Telugu News: Bangladesh: బాంగ్లాదేశ్ లో మళ్లీ మొదలైన హింసాత్మక ఘటన
బంగ్లాదేశ్లో(Bangladesh) మళ్లీ ఉద్రిక్తతలు ఉత్పన్నమయ్యాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పై నమోదైన కేసులపై కోర్టు తీర్పు ఈ నెల 17న వెలువడనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వం రాజధాని ఢాకాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. Read Also: Mithun Reddy: పవన్ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చుట్టూ పోలీసు బందోబస్తు మరింతగా పెంచగా, కీలక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని … Continue reading Telugu News: Bangladesh: బాంగ్లాదేశ్ లో మళ్లీ మొదలైన హింసాత్మక ఘటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed