Bangladesh: హత్యకు గురైన దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం
Bangladesh: బంగ్లాదేశ్లోని మైమన్సింగ్ జిల్లాలో గత ఏడాది మతోన్మాదుల చేతిలో దారుణంగా హత్యకు గురైన హిందూ యువకుడు దీపుచంద్ర దాస్ కుటుంబానికి అక్కడి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్టు చేసిన అధికారులు, ప్రాథమిక విచారణలో భాగంగా దీపుపై వచ్చిన దైవదూషణ ఆరోపణలు అవాస్తవమని తేల్చారు. Read Also: AI Content: సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్ అందిన ఆర్థిక సహాయం: కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం భారీ పరిహారాన్ని … Continue reading Bangladesh: హత్యకు గురైన దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed