Hyderabad crime: షవర్ కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad crime: హైదరాబాద్‌లోని షేక్‌పేట నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్ సంధ్యారాణి (20) అనే మూడో సంవత్సరం విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య(suicide) చేసుకుంది. Read Also: Rajasthan: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం ఘటన వివరాలు ఆదివారం ఉదయం తన స్నేహితురాళ్లతో కలిసి అల్పాహారం చేసిన అనంతరం సంధ్యారాణి తన గదిలోకి వెళ్ళింది. సెలవు దినం కావడంతో మిగిలిన వారంతా నిద్రపోతుండగా, ఆమె … Continue reading Hyderabad crime: షవర్ కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య