Telugu news: Hyd: ఇద్దరు కూతుళ్లతో మహిళ అదృశ్యం: కుటుంబసభ్యల ఆందోళన

హైదరాబాద్‌(Hyd) మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తల్లి, ఆమె ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బడంగ్‌పేట్‌లోని న్యూ బ్రిందావన్ కాలనీలో నివసించే ప్రీతి కుమారి (23), తన కుమార్తెలు సబా (3), సూఫీ (2)తో కలిసి గత నెల 26న ఆకస్మికంగా గల్లంతయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ఇక తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. Read Also:  Crime: హనుమకొండలో నర్సింగ్‌ విద్యార్థినిపై కెమికల్ దాడి … Continue reading Telugu news: Hyd: ఇద్దరు కూతుళ్లతో మహిళ అదృశ్యం: కుటుంబసభ్యల ఆందోళన