Telugu News: HYD: కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరం
హైదరాబాద్: HYD కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కమ్యూనిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో “కమ్యూనిస్టులను ఐక్యం చేయడానికి మనం ఏమి చేద్దాం” అనే అంశంపై కోలా జనార్దన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. Read Also: B. Sudarshan Reddy: లౌకికవాదం, సామాజిక న్యాయాలను కాపాడుకోవాలి సమావేశంలో ప్రముఖుల ప్రసంగాలు ఈ సమావేశానికి విశ్రాంత హైకోర్టు (High Court) న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై … Continue reading Telugu News: HYD: కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక అవసరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed