News Telugu: Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్ ప్రముఖులకు ‘రోబో’ ఆహ్వానం
Global Summit 2025: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025” ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సినీ నటుడు నాగార్జున, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రముఖులను ‘రోబో’ ద్వారా ఆహ్వానించడం హాజరైన అందరినీ ఆకట్టుకుంది. Read also: HYD: ఒక్క రూపాయికే టిఫిన్.. … Continue reading News Telugu: Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్ ప్రముఖులకు ‘రోబో’ ఆహ్వానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed